Asianet News TeluguAsianet News Telugu

Video : రాజధాని రైతుల పాదయాత్ర : మాట వినకుంటే లాఠీఛార్జే...

తుళ్లూరులో భారీగా మోహరించిన పోలీసులు ఈ రోజు పాదయాత్రలో భాగంగా తుళ్లూరు నుంచి విజయవాడ కనకదుర్గమ్మ వారి గుడికి పసుపు కుంకుమ గాజులు బట్టలతో నైవేద్యం చెల్లించడానికి వెళ్ళటానికి సిద్ధమవుతున్న రైతులను అడ్డుకునేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధమవుతోంది. 

తుళ్లూరులో భారీగా మోహరించిన పోలీసులు ఈ రోజు పాదయాత్రలో భాగంగా తుళ్లూరు నుంచి విజయవాడ కనకదుర్గమ్మ వారి గుడికి పసుపు కుంకుమ గాజులు బట్టలతో నైవేద్యం చెల్లించడానికి వెళ్ళటానికి సిద్ధమవుతున్న రైతులను అడ్డుకునేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రైతులు సహకరించకుంటే లాఠీ ఛార్జ్ చేయమని హోమ్ డిపార్ట్మెంట్ ఆర్డర్లు జారీ చేసింది. మహిళలు వృద్ధులకు ఈ లాఠీ ఛార్జ్ నుండి మినహాయింపు నిచ్చింది.