అమరావతే రాజధానిగా ఉండేలా చూడు తల్లీ...దుర్గమ్మకు రాజధాని మహిళల మొక్కు...
అమరావతి, రాజధానిగా అమరావతినే ఉంచేలా చూడాలని కోరుకుంటూ రాజధాని మహిళలు బెజవాడ దుర్గమ్మ దర్శనం కోసం బయల్దేరారు.
అమరావతి, రాజధానిగా అమరావతినే ఉంచేలా చూడాలని కోరుకుంటూ రాజధాని మహిళలు బెజవాడ దుర్గమ్మ దర్శనం కోసం బయల్దేరారు. తుళ్లూరు, పరిసర గ్రామాల నుంచి ఉద్దండరాయని పాలెం వరకు మహిళలు ర్యాలీ నిర్వహించారు. ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రదేశంలో ప్రత్యేక పూజలు చేశారు.