Asianet News TeluguAsianet News Telugu

బొత్స సత్యనారాయణ : మండలి ఛైర్మన్ చంద్రబాబు నాయుడు తొత్తు...

ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా శాసనమండలి ఛైర్మెన్ ఎంఏ షరీఫ్ ప్రవర్తించారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.

ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా శాసనమండలి ఛైర్మెన్ ఎంఏ షరీఫ్ ప్రవర్తించారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. చంద్రబాబునాయుడు తన తన తొత్తులను తీసుకొచ్చి కీలకమైన పదవుల్లో కూర్చొబెట్టారన్నారు. ఈ కారణలతోనే మండలిని రద్దు చేయాలనే ఆలోచన వస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.
 

Video Top Stories