Asianet News TeluguAsianet News Telugu

రైల్వేస్టేషన్ లో బాంబు : విజయనగరంలో కొనసాగుతున్న తనిఖీలు

విజయనగరం రైల్వేస్టేషన్ లో బాంబు కలకలం రేపింది.

విజయనగరం రైల్వేస్టేషన్ లో బాంబు కలకలం రేపింది. రైల్వే స్టేషన్ లో బాంబు ఉందని ఓ అగంతకుడి నుండి ఫోన్ రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. పోలీసులు, రైల్వే పోలీసులు, బాంబ్ స్క్వాడ్ విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.