తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ ఎమ్యెల్యే రఘునందన్
దుబ్బాక లో అనూహ్య విజయం అనంతరం రఘునందన్ బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు .
దుబ్బాక లో అనూహ్య విజయం అనంతరం రఘునందన్ బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు . తలనీలాలు ఇచ్చి మొక్కు తీర్చుకున్నారు .
\