Asianet News TeluguAsianet News Telugu

జగన్ ఏం చేస్తారో తెలియదు, పోతిరెడ్డిపాడు కావాల్సిందే: కన్నా

గుంటూరు, రెడ్డిపాలెంలోని క్వారంటైన్ సెంటర్ ను బిజెపి అధ్యక్షుడు కన్నాలక్ష్మీ నారాయణ, మాజీ మంత్రి రావెల కిషోర్ పరిశీలించారు.

గుంటూరు, రెడ్డిపాలెంలోని క్వారంటైన్ సెంటర్ ను బిజెపి అధ్యక్షుడు కన్నాలక్ష్మీ నారాయణ, మాజీ మంత్రి రావెల కిషోర్ పరిశీలించారు. ఈ సెంటర్ లో ఉన్న 120 మంది బాధితులను పరామర్శించారు.  అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీశైలంలోని మిగులు జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ తో ఏపి ప్రభుత్వం న్యాయ పోరాటం చేస్తారో ఏమీ చేస్తారో తెలియదు. కానీరాయలసీమ కు నీళ్ళు ఇవ్వాలన్నదే మా ఉద్దేశం అన్నారు.