Asianet News TeluguAsianet News Telugu

మందడం దీక్షా శిబిరంలో బీజేపీ, జనసేన నాయకులు

అమరావతి నుంచి రాజధాని తరలింపును నిరసిస్తూ రైతులు నిర్వహిస్తున్న ఆందోళన 47వ రోజుకి చేరింది.

అమరావతి నుంచి రాజధాని తరలింపును నిరసిస్తూ రైతులు నిర్వహిస్తున్న ఆందోళన 47వ రోజుకి చేరింది. ఇదే సమయంలో మందడం జడ్పీ హైస్కూలులో విలేకరుల మీద పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలంటూ రైతులు, ప్రజలు దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ఆదివారం ఈ శిబిరం వద్దకు బీజేపీ, జనసేన నాయకులు చేరుకుని రైతులకు మద్ధతుగా ఆందోళన నిర్వహించారు.