నోటికి గంతలతో బీజేపీ, జనసేన కార్యకర్తల ఆందోళన
ఎన్నికల ప్రక్రియను రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి జనసేన పార్టీ కార్యకర్తలు విశాఖ జిల్లా అనకాపల్లి ఆర్డిఓ కార్యాలయం వద్ద నోటికి గంతలు కట్టుకొని నిరసనకు దిగారు.
ఎన్నికల ప్రక్రియను రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి జనసేన పార్టీ కార్యకర్తలు విశాఖ జిల్లా అనకాపల్లి ఆర్డిఓ కార్యాలయం వద్ద నోటికి గంతలు కట్టుకొని నిరసనకు దిగారు. పారసిటమోల్ తో, బ్లీచింగ్ పౌడర్ తో కరోనా చచ్చిపోతుందన్న జగన్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు.