విశాఖపట్నంలో జగన్ పాదయాత్ర కు సంఘీభావంగా బైక్ ర్యాలీ
ముఖ్యమంత్రి వైయస్సార్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో చేపట్టిన పాదయాత్ర నేటికి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం లో గోపాలపట్నం బంక్ నుండి కంచరపాలం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
ముఖ్యమంత్రి వైయస్సార్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో చేపట్టిన పాదయాత్ర నేటికి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం లో గోపాలపట్నం బంక్ నుండి కంచరపాలం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.