Asianet News TeluguAsianet News Telugu

విశాఖపట్నంలో జగన్ పాదయాత్ర కు సంఘీభావంగా బైక్ ర్యాలీ


ముఖ్యమంత్రి  వైయస్సార్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల  సమయంలో  చేపట్టిన పాదయాత్ర నేటికి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం లో గోపాలపట్నం బంక్ నుండి కంచరపాలం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. 


ముఖ్యమంత్రి  వైయస్సార్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల  సమయంలో  చేపట్టిన పాదయాత్ర నేటికి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం లో గోపాలపట్నం బంక్ నుండి కంచరపాలం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. 

Video Top Stories