బ్యాంకుకు కన్నం వేసిన దొంగలు.. 90 లక్షలు మాయం...
గుంటూరు జిల్లాలో భారీ ఛోరీ జరిగింది.
గుంటూరు జిల్లాలో భారీ ఛోరీ జరిగింది. దాచేపల్లి మున్సిపాలిటీ పరిదిలోని నడికుడి భారతీయ స్టేట్ బ్యాంకులో చోరీ చేసిన దొంగలు సుమారు 90 లక్షలు ఎత్తుకెళ్లారు. సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీస్ అధికారులు బ్యాంక్ పరిసర ప్రాంతాల్ని పరిశీలించారు. దీనిమీద దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.