Asianet News TeluguAsianet News Telugu

ఏపీ బిజెపి రెండవ వర్చువల్ బహిరంగ ర్యాలీ జూన్ 22

నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తవుతున్న సందర్భం గ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 10 లక్ష ల మందితో ఇ నెల 18 తలపెట్టిన వర్చువల్ ర్యాలీ సరిహద్దులో జరిగిన సంఘటన కారణంగా వాయిదా పడిన కారణం గ తిరిగి జూన్ 22 నిర్వహిస్తున్నామని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ బీజేపీ రాష్ట్రాఉపాధ్యక్షులుఎస్.విష్ణువర్ధన్ రెడ్డి తెలియచేసారు. 

నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తవుతున్న సందర్భం గ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 10 లక్ష ల మందితో ఇ నెల 18 తలపెట్టిన వర్చువల్ ర్యాలీ సరిహద్దులో జరిగిన సంఘటన కారణంగా వాయిదా పడిన కారణం గ తిరిగి జూన్ 22 నిర్వహిస్తున్నామని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ బీజేపీ రాష్ట్రాఉపాధ్యక్షులుఎస్.విష్ణువర్ధన్ రెడ్డి తెలియచేసారు. ముఖ్యఅతిథిగా బిజెపి జాతీయ నాయకులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు పాల్గొని ప్రసంగిస్తారు.ఈ ర్యాలిలో ముఖ్యనేతలంతా పాల్గొంటారు 

Video Top Stories