Asianet News TeluguAsianet News Telugu

భారత్ బంద్... విశాఖపట్నంలో వామపక్ష పార్టీల నిరసన

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, మూడు వ్యవసాయ నల్ల చట్టాలు, విద్యుత్ సంస్కరణలు, 4 కార్మిక కోడ్స్ రద్దు చెయడమే కాదు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.  

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, మూడు వ్యవసాయ నల్ల చట్టాలు, విద్యుత్ సంస్కరణలు, 4 కార్మిక కోడ్స్ రద్దు చెయడమే కాదు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.  ఇవాళ(శుక్రవారం) భారత్ బంద్ సందర్భంగా విశాఖపట్నంలోని మద్దిలపాలెం ఆర్టిసి కాంప్లెక్ వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.