Asianet News TeluguAsianet News Telugu

భారత్ బంద్... తాడికొండలో వామపక్షాల నిరసన

అమరావతి: భారత్ బంద్ సందర్భంగా గుంటూరు జిల్లా తాడికొండలో వామపక్ష పార్టీలు నిరసన చేపట్టాయి. 

అమరావతి: భారత్ బంద్ సందర్భంగా గుంటూరు జిల్లా తాడికొండలో వామపక్ష పార్టీలు నిరసన చేపట్టాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఇసుక, సిమెంటు, డీజిల్, నిత్యావసర సరుకులు విపరీతంగా పెంచుకుంటూ పోతున్నాయని... దీంతో సామాన్యుడి జీవనం భారంగా మారిందన్నారు. ఇకపైనా పాలన ఇలాగే సాగితే తమ పోరాటం ఉదృతం చేస్తామని సిపిఎం, సిపిఐ పార్టీల నేతలు మండిపడ్డారు.