జగన్ జైల్లో ఉన్నంత తేలిక కాదు.. రాష్ట్రాన్ని పాలించడం.. అయ్యన్నపాత్రుడు
నిమ్మగడ్డ విషయంలో హైకోర్టు తీర్పు మీద అయ్యన్నపాత్రుడు స్పందించారు.
నిమ్మగడ్డ విషయంలో హైకోర్టు తీర్పు మీద అయ్యన్నపాత్రుడు స్పందించారు. రాష్ట్రాన్ని పాలించడం అంటే జైల్లో ఉన్నంత తేలిక కాదు అంటూ జగన్ కు చురకలు వేశాడు. తీర్పుతో కోర్టు జగన్ చెంప చెల్లుమనిపించిందని, ఇకనైనా జగన్ బుద్ది తెచ్చుకోవాలని అన్నారు. పేపర్లపై సంతకాలు పెట్టేప్పుడు గవర్నర్ ఒకసారి చూసుకుని పెట్టాలని హితవు పలికాడు. వైవి సుబ్బారెడ్డి, విజయ్ సాయి ఆగడాలు మితిమీరిపోయాయని మండిపడ్డారు.