Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు చిప్ప చేతి కిచ్చాడు.. అవంతి సంచలన వ్యాఖ్యలు..

జగన్ ప్రభుత్వానికి యేడాది నిండిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఐదేళ్ల పాలన తరువాత చంద్రబాబు చిప్ప చేతికిచ్చాడని వ్యాఖ్యానిచ్చారు.

జగన్ ప్రభుత్వానికి యేడాది నిండిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఐదేళ్ల పాలన తరువాత చంద్రబాబు చిప్ప చేతికిచ్చాడని వ్యాఖ్యానిచ్చారు. అయినా వెనకడుగు వేయకుండా అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయి పట్టుదలతో చెప్పిన హామీలు 
90శాతం నెరవేర్చారని అన్నారు. రాజకీయ నాయకుల మాటలను జనం నమ్మేలా చేశారని అది జగన్ కే సాధ్యం అని అన్నారు.