Asianet News TeluguAsianet News Telugu

ఆయనంటే ప్రజలకు అంత నమ్మకం.. విశ్వాసం... అవంతి శ్రీనివాస్

విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా వస్తుందని ముందుగా ఊహించకపోవడంవల్లే జాగ్రత్తగా ఉండలేదని అన్నారు.

విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా వస్తుందని ముందుగా ఊహించకపోవడంవల్లే జాగ్రత్తగా ఉండలేదని అన్నారు. వచ్చాక కావాల్సిన అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామన్నారు.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్బంగా ఈ సమావేశం నిర్వహించారు. మా ప్రభుత్వం విద్య, వైద్యం పట్ల ప్రత్యేక శ్రద్ద వహించిందన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వెళ్లిన బాటలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా వైద్య పై ప్రత్యేక శ్రద్ద పెట్టారన్నారు.