Asianet News TeluguAsianet News Telugu

కార్మిక చట్టాలను అమలుకు అరబిందో కార్మికుల ధర్నా

 తమ సమస్యలను పరిష్కరించాలని  డిమాండ్ చేస్తూ చేయాలని డిమాండ్ చేస్తూ అరబిందో ఫార్మా కార్మికులు విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద  ఆందోళన చేశారు.

 తమ సమస్యలను పరిష్కరించాలని  డిమాండ్ చేస్తూ చేయాలని డిమాండ్ చేస్తూ అరబిందో ఫార్మా కార్మికులు విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద  ఆందోళన చేశారు.అక్రమంగా తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలన్నారు. కార్మిక చట్టాలను అమలు చేయని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని  కార్మికులు డిమాండ్ చేశారు.