Asianet News TeluguAsianet News Telugu

వృద్ధురాలిపై దాడిచేసి 4లక్షల బంగారం చోరీ...12గంటల్లోనే నిందితులు అరెస్ట్

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలోని బాపులపాడు మండలం దంటగుంట్ల గ్రామంలో వృద్ధురాలిపై ఇటీవల జరిగిన దాడి కేసును పోలీసులు ఛేదించారు.   

 

గన్నవరం నియోజకవర్గ పరిధిలోని బాపులపాడు మండలం దంటగుంట్ల గ్రామంలో వృద్ధురాలిపై ఇటీవల జరిగిన దాడి కేసును పోలీసులు ఛేదించారు.   ఎటువంటి ఆధారాలు లేకపోయినా 12గంటల్లో నిందితుడిని అరెస్టు చేసి 4లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. 

Video Top Stories