ఏటీఎం సెంటర్ ను కాల్చేసిన దుండగులు..ఎక్కడంటే...
విశాఖ, అరకులోయలో గుర్తుతెలియని వ్యక్తులు ఏటిఎం సెంటర్ ను పేల్చేశారు.
విశాఖ, అరకులోయలో గుర్తుతెలియని వ్యక్తులు ఏటిఎం సెంటర్ ను పేల్చేశారు. వివరాల్లోకి వెడితే అరకులోయ మెయిన్ రోడ్ లోయలోని ఇండియా వన్ ఏటిఎం సెంటర్ ను నిన్న అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కాల్చేశారు. ఉదయం విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన ఎలా జరిగిందో దర్యాప్తు చేస్తున్నారు.