Asianet News TeluguAsianet News Telugu

సింహాచలం : సింహాద్రి అప్పన్నకు సువర్ణతులసీదళాలతో అర్చన

విశాఖ, సింహాచలంలోని సింహాద్రి అప్పన్నకు సువర్ణతులసీ దళాలు సమర్పించారు.

విశాఖ, సింహాచలంలోని సింహాద్రి అప్పన్నకు సువర్ణతులసీ దళాలు సమర్పించారు. 70మంది భక్తులు కలిసి కేజీ ఆరు వందల 56 గ్రాముల బంగారంతో చేసిన 138 తులసీ దళాలను భీష్మ ఏకాదశి పర్వదినాన స్వామివారికి సమర్పించారు. ఈ బంగారు పుష్పాలతో తొలి పూజను అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు దంపతులు చేశారు.