జగన్ కు ఇప్పటికి జ్ఞానోదయం అయ్యింది.. కానీ.. అశోక్ గజపతి రాజు
గత ప్రభుత్వం భోగాపురంఎయిర్ పోర్టు కోసం జీఎంఆర్ తో ఒప్పందం చేసుకుంటే అప్పుడు కాదన్నారు, వారే ఇప్పుడు జీఎంఆర్ తో ఒప్పందం చేసుకున్నారని టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు మండిపడ్డారు.
గత ప్రభుత్వం భోగాపురంఎయిర్ పోర్టు కోసం జీఎంఆర్ తో ఒప్పందం చేసుకుంటే అప్పుడు కాదన్నారు, వారే ఇప్పుడు జీఎంఆర్ తో ఒప్పందం చేసుకున్నారని టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు మండిపడ్డారు. 2,700ఎకరాల్లో 500 ఎకరాలు తగ్గించి ఇస్తున్నారు. జనం బాగుపడడానికి ఈ ప్రాజెక్టు రావాలి. ఈ ఇన్ఫ్రా స్ట్రక్చర్ లో ఏం తగ్గించారో, దానివల్ల ఎన్ని ఉద్యోగాలు తగ్గుతాయో ప్రజలకు జవాబు చెప్పాలన్నారు.