Asianet News TeluguAsianet News Telugu

దళిత యువతి రమ్య హత్య... ఎస్సీ కమీషన్ బృందానికి టిడిపి ఫిర్యాదు

అమరావతి: ఇటీవల ప్రేమోన్మాది చేతిలో దళిత యువతి రమ్య హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం మారిన విషయ తెలిసిందే. ఈ వ్యవహారం జాతీయ ఎస్సీ కమీషన్ దృష్టికి వెళ్లడంతో రమ్య హత్యపై విచారణ కోసం ఏర్పాటుచేసిన బృందం మంగళవారం ఏపీకి చేరుకుంది. ఈ క్రమంలో రమ్య హత్యతో పాటు రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులపై ఎస్సి కమిషన్ బృందానికి టిడిపి నాయకులు ఫిర్యాదు చేశారు. అంతకుముందు రాష్ట్రానికి విచ్చేసిన జాతీయ ఎస్సీ కమీషన్ బృందానికి గన్నవరం విమానాశ్రయంలో బిజెపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు.  

అమరావతి: ఇటీవల ప్రేమోన్మాది చేతిలో దళిత యువతి రమ్య హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం మారిన విషయ తెలిసిందే. ఈ వ్యవహారం జాతీయ ఎస్సీ కమీషన్ దృష్టికి వెళ్లడంతో రమ్య హత్యపై విచారణ కోసం ఏర్పాటుచేసిన బృందం మంగళవారం ఏపీకి చేరుకుంది. ఈ క్రమంలో రమ్య హత్యతో పాటు రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులపై ఎస్సి కమిషన్ బృందానికి టిడిపి నాయకులు ఫిర్యాదు చేశారు. అంతకుముందు రాష్ట్రానికి విచ్చేసిన జాతీయ ఎస్సీ కమీషన్ బృందానికి గన్నవరం విమానాశ్రయంలో బిజెపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు.