ప్రకాశం బ్యారేజీకి వరద: ముందు జాగ్రత్తల్లో ఏపీ మంత్రి (వీడియో)
ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పెరుగుతున్న నేపథ్యంలో ఎగువ ప్రాంతంలో భవానీపురం, పున్నమి ఘాట్ వరద ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు వెళ్లాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కోరారు.
ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పెరుగుతున్న నేపథ్యంలో ఎగువ ప్రాంతంలో భవానీపురం, పున్నమి ఘాట్ వరద ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు వెళ్లాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కోరారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసినట్టుగా మంత్రి వివరించారు.ప్రకాశంబ్యారేజ్ దిగువ ప్రాంతం ఐన రామలిగేశ్వర నగర్, గీతా నగర్ మరియు వరద ముంపు ప్రభావిత ప్రాంతాలను మంత్రి సంబంధిత అధికారులతో కలిస పర్యటించారు