Asianet News TeluguAsianet News Telugu

నెల్లూరు ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్... శంకుస్థాపన చేసిన మంత్రులు

నెల్లూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, 

నెల్లూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చక్రధర బాబు, విజయ డైరీ ఛైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి ,  ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.