Asianet News TeluguAsianet News Telugu

అసెంబ్లీ మెట్లమీద కూర్చుని..చంద్రబాబు మౌనదీక్ష..

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మౌనదీక్ష బూనారు. అసెంబ్లీ ప్రధానద్వారం వద్ద మెట్లపై ఒక్కడే కూర్చుని మౌనదీక్ష చేశారు. 

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మౌనదీక్ష బూనారు. అసెంబ్లీ ప్రధానద్వారం వద్ద మెట్లపై ఒక్కడే కూర్చుని మౌనదీక్ష చేశారు. మెడలో నల్లకండువాతో చంద్రబాబు మౌనమునిగా కనిపించారు. వయసులో చిన్నవాడైనా జగన్ కు రెండు చేతులు ఎత్తి మొక్కుతున్నానని..అమరావతిని రాజధానిగా కొనసాగించండి అని అసెంబ్లీ లో సీఎం జగన్ తో చంద్రబాబు అన్నారు.