Asianet News TeluguAsianet News Telugu

అమరజీవికి నివాళులర్పించిన జగన్...

పొట్టి శ్రీరాములు జయంతి సందర్బంగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. 

పొట్టి శ్రీరాములు జయంతి సందర్బంగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.