Asianet News TeluguAsianet News Telugu

రాష్ట్ర ఆదాయం పెంపుపై సీఎం జగన్ దృష్టి... మంత్రులు, అధికారులతో కీలక సమావేశం

 అమరావతి : రాష్ట్ర ఆదాయాన్ని మరింత పెంచుకోవడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టిసారించారు. 

 అమరావతి : రాష్ట్ర ఆదాయాన్ని మరింత పెంచుకోవడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టిసారించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుతున్న శాఖలపై ఇవాళ(గురువారం) సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామి,  గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గోన్నారు.  

Video Top Stories