Asianet News TeluguAsianet News Telugu

విద్యార్థులకు శుభవార్త.. 4 వేల కోట్ల పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్..

జగన్ సర్కార్ ఇవాళ తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా జగనన్న విద్యా దీవెన పథకం ప్రారంభమయ్యింది. 

జగన్ సర్కార్ ఇవాళ తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా జగనన్న విద్యా దీవెన పథకం ప్రారంభమయ్యింది. ఈ పథకం కింద రూ.4 వేల కోట్లను పూర్తి ఫీ జు రీయింబర్స్‌మెంట్‌ కోసం విడుదల చేయనున్నారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1880 కోట్ల బకాయిలను కూడా చెల్లిస్తామని ప్రభుత్వం ఇదివరకే తెలిపింది. 12 లక్షల మంది తల్లులు, తద్వారా వారి పిల్లలు ఈ పథకం ద్వారా లబ్దిపొందనున్నారు. 

Video Top Stories