Asianet News TeluguAsianet News Telugu

జగన్ వల్లే యాదవులకు పూర్వవైభవం.. అనిల్ కుమార్ యాదవ్

యాదవులకు గొప్ప అవకాశం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దొరికిందని మంత్రి అనిల్ కుమార్ విజయవాడలో హర్షం వ్యక్తం చేశారు. 

యాదవులకు గొప్ప అవకాశం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దొరికిందని మంత్రి అనిల్ కుమార్ విజయవాడలో హర్షం వ్యక్తం చేశారు. సన్నిధి గొల్లలకు 1996నుండి వెంకటేశ్వర స్వామి కల్పించిన వంశపారంపర్యాన్ని  టిడిపి ప్రభుత్వం తీసేసిందని, దాన్ని ఈరోజు జగన్ మోహన్ రెడ్డి గారు మళ్లీ దానిని కొనసాగిస్తూ  సన్నిధి గొల్ల తీసేసి సన్నిధి యాదవు గా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీ లో చట్టం చేయటం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు.