Asianet News TeluguAsianet News Telugu

ఈఎస్ఐ స్కాం : తప్పును కప్పిపుచ్చుకోవడానికే తెలంగాణను వాడుకుంటున్నారు

నెల్లూరు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చంద్రబాబు, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమలపై విరుచుకుపడ్డారు. 

నెల్లూరు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చంద్రబాబు, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమలపై విరుచుకుపడ్డారు. చంద్రబాబునాయుడు చిల్లర రాజకీయాలు ఇప్పటికైనా మానుకోవాలన్నారు. ప్రతీ దానికి కులంకార్డు వాడడం మంచిదికాదని ప్రతిపక్షాల్లో కూడా బీసీలుంటారని మర్చిపోయారని ఎద్దేవా చేశారు. విచారణలో నిజానిజాలు తేలుతాయి...తప్పును కప్పిపుచ్చుకునేందుకు మరో రాష్ట్రం ని వాడుకోవడం సరికాదని మండిపడ్డారు. 

Video Top Stories