Asianet News TeluguAsianet News Telugu

వివేకా కేసులో బాబుకు షాకిచ్చిన హైకోర్టు

మున్సిపల్ ఎన్నికలపై సీఎం కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలతో గురువారం నాడు సమావేశమయ్యారు. రెబల్స్‌ను బుజ్జగించాలని సీఎం ప్రజా ప్రతినిధులకు సూచించారు. 
 

మున్సిపల్ ఎన్నికలపై సీఎం కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలతో గురువారం నాడు సమావేశమయ్యారు. రెబల్స్‌ను బుజ్జగించాలని సీఎం ప్రజా ప్రతినిధులకు సూచించారు. ఈ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.అమ్మ ఒడి పథకాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ చిత్తూరు జిల్లాలో ప్రారంభించారు. విద్యార్థులకు మద్యాహ్న భోజన పథకంలో మెనూను మార్చేశారు. విద్యార్థులకు పౌష్టికాహరం ఇచ్చేలా మెనూ ఉంటుందని  జగన్ స్పష్టం చేశారు. శనివారం నాడు మినహా ప్రతి రోజూ విద్యార్థులకు గుడ్డును చేర్చారు.మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడుకు ఏపీ హైకోర్టు గురువారం నాడు నోటీసులు ఇచ్చింది.