Asianet News TeluguAsianet News Telugu

అబ్దుల్ సలాం కుటుంబాన్ని పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం

ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ రోజు ఈ కుటుంబసభ్యులను పరామర్శించడం జరిగింది.

ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ రోజు ఈ కుటుంబసభ్యులను పరామర్శించడం జరిగింది . బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో  ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్ లను కూడా నియమించారని ఆయన అన్నారు.  ఈ కేసు దర్యాప్తు అనంతరం దోషులు ఎంతటి వారినైనాసరే వారికి శిక్ష పడేలా చేయాలనేది మన ముఖ్యమంత్రి ఉద్దేశం అని  ఉపముఖ్యమంత్రి  SB అంజద్ బాషా అన్నారు .