Asianet News TeluguAsianet News Telugu

శారదాపీఠం : స్వరూపానందేంద్రస్వామి ఆశీస్సులు అందుకున్న జగన్

విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. 
 

విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమాల అనంతరం వైఎస్ జగన్ స్వామిజీని శారదాపీఠం అంతర హాలులో కలిసి ఆశీస్సులు అందుకున్నారు. 

Video Top Stories