Asianet News TeluguAsianet News Telugu

విశాఖ గ్యాస్ లీక్ : వైజాగ్ చేరుకున్న ముఖ్యమంత్రి జగన్.. బాధితులకు పరామర్శ..

విశాఖపట్నంలో ఎల్జీ పాలీమర్స్ లో గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించేందుకు ఏపీ సీఎం జగన్ విశాఖకు చేరుకున్నారు. 

విశాఖపట్నంలో ఎల్జీ పాలీమర్స్ లో గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించేందుకు ఏపీ సీఎం జగన్ విశాఖకు చేరుకున్నారు. ఈ ఘట దురదృష్టం అని వైఎస్ జగన్ అన్నారు. పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని, దీనికి బాద్యూలైన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. 

Video Top Stories