వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండానే..
ఏపీలో ఇప్పుడు డిక్లరేషన్ రగడ నడుస్తోంది.
ఏపీలో ఇప్పుడు డిక్లరేషన్ రగడ నడుస్తోంది. ఏపీ సీఎం జగన్ తిరుపతి పర్యటన రాష్ట్రంలో ఉద్రిక్తతలకు దారి తీసింది. జగన్ డిక్లరేషన్ ఇవ్వాలంటూ టీడీపీ, బీజేపీ నేతలు పట్టుబడుతుండడంతో వైసీపీ, బీజేపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. చివరికి జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండానే స్వామివారిని దర్శించుకున్నారు.