Asianet News TeluguAsianet News Telugu

ఓదార్పు : దీక్షా శిబిరంలో ఆగిన గుండె..ఓదార్చిన చంద్రబాబు...

గుంటూరు జిల్లా తుళ్ళూరులో గత రాత్రి గుండె పోటుతో మృతి చెందిన జమ్ముల హనుమంతురావు భౌతిక కాయానికి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. 

గుంటూరు జిల్లా తుళ్ళూరులో గత రాత్రి గుండె పోటుతో మృతి చెందిన జమ్ముల హనుమంతురావు భౌతిక కాయానికి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. చంద్రబాబుతో పాటు సీపీఐ రామకృష్ణ కూడా కుటుంబాన్ని పరామర్శించారు.వయసులెక్కచేయకుండా రాత్రీ పగలు దీక్షా శిబిరంలోనే ఉండేవాడని చెప్పారు. 
 

Video Top Stories