Asianet News TeluguAsianet News Telugu

అమరావతిలో సంక్రాంతి : రంగవల్లుల్లోనూ రాజధాని కోరికే

అమరావతి రాజధానిలో సంక్రాతి సంబరాలు కూడా ఆందోళన రూపాన్ని సతరించుకున్నాయి.

అమరావతి రాజధానిలో సంక్రాతి సంబరాలు కూడా ఆందోళన రూపాన్ని సతరించుకున్నాయి. వెలగపూడి లో ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని అంటూ రంగవల్లికతో రైతుల భావాన్ని వ్యక్తపరిచారు. తుళ్ళూరులో సేవ్-అమరావతి అనే రంగవల్లికతో వారి ఆకాంక్ష తెలియజేసారు. జియన్ రావు, బోస్టన్ కమిటీ నివేదికలతో భోగి మంటలు ఏర్పాటు చేస్తున్నారు. పండుగ సందర్భంగా మూడు రోజులపాటు రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్ ఎత్తివేసే యోచలో పోలీస్ యంత్రాంగం ఉన్నట్లు సమాచారం.