Asianet News TeluguAsianet News Telugu

అమరావతి బంద్ : ఎవరా హెచ్ ఎమ్..నెం. చెప్పు...స్కూలు బంద్ చేయాలి గదా...

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న బంద్ లో ఘర్షణ చోటుచేసుకుంది.

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న బంద్ లో ఘర్షణ చోటుచేసుకుంది. పలు విద్యాసంస్థలు ను మూసివేయాలని కోరిన జేఏసీకి అడుగడుగునా పోలీసుల ఆంక్షలు కనిపించాయి. దీంతో జేఏసీ నాయకులు పోలీసుల మధ్య వాగ్వివాదం జరిగింది.  పలు వ్యాపారసంస్థలను స్వచ్ఛందంగా మూసివేయాలని కోరుతున్న జేఏసీ నాయకులు.