Asianet News TeluguAsianet News Telugu

అమెరికాలో అమరావతి ఆందోళనలు... 200వ రోజుకు చేరిన దీక్షలు

అమరావతే రాజధానిగా ఉండాలంటూ అమరావతి రైతులు చేస్తున్న దీక్షలు 200వ రోజుకు చేరుకున్నాయి.

అమరావతే రాజధానిగా ఉండాలంటూ అమరావతి రైతులు చేస్తున్న దీక్షలు 200వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షకు యూఎస్ఎలోని అష్ బర్న్, విర్జీనియాలోని ఎన్నారైలు మద్దతు పలికారు. అమరావతినే రాజధానిగా ఉంచాలని, భూములిచ్చన రైతులను ఆదుకోవాలని కోరారు. భూములు చంద్రబాబుకు ఇవ్వలేదని, స్వలాభం కోసం ఇవ్వలేదని.. భవిష్యత్ తరాల కోసం ఇచ్చామని.. అన్యాయం చేయద్దని కోరుతున్నారు.