Asianet News TeluguAsianet News Telugu

సీఆర్డీఏ రద్దు బిల్లుకు వ్యతిరేకంగా.. అమరావతి రైతుల ఆందోళన..

నేడు అసెంబ్లీలో సిఆర్డీఏ చట్ట రద్దు బిల్లు ప్రవేశపెట్టటడం పై గుంటూరు జిల్లా తుళ్ళూరులో అమరావతి రైతులు,అసైన్డ్ రైతులు నిరసన తెలుపుతున్నారు. 

నేడు అసెంబ్లీలో సిఆర్డీఏ చట్ట రద్దు బిల్లు ప్రవేశపెట్టటడం పై గుంటూరు జిల్లా తుళ్ళూరులో అమరావతి రైతులు,అసైన్డ్ రైతులు నిరసన తెలుపుతున్నారు. భూములు ఇచ్చాం, రోడ్డున పడ్డాం అంటూ నినాదాలు చేశారు. మూడు రాజధానులను వెంటను వెనక్కి తీసుకోవాలని, అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. మూడురాజధానులపై ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని మహిళలు, రైతులు ప్లకార్డులతో ప్రదర్వన చేస్తున్నారు.