Asianet News TeluguAsianet News Telugu

69వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల నిరసనలు

రాజధాని తరలింపును నిరసిస్తూ అమరావతి రైతులు చేస్తున్న ఆందోళన 69వ రోజుకు చేరుకుంది. 

రాజధాని తరలింపును నిరసిస్తూ అమరావతి రైతులు చేస్తున్న ఆందోళన 69వ రోజుకు చేరుకుంది. ఆందోళనలో భాగంగా రైతులు రాయపూడి సీడ్ యాక్సిస్ నుండి వెంకటపాలెం వరకు మానవహారం నిర్వహించారు . ఈ సందర్భంగా హైకోర్టుకు వెళ్లే న్యాయమూర్తులకు , న్యాయవాదులకు ప్లకార్డులు, మౌన ప్రదర్శనతో రైతులు నిరసన తెలిపారు.