Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో లాక్ డౌన్: ఏపీ మందుబాబులను టార్గెట్ చేసుకొని మద్యం స్మగ్లింగ్

దాచేపల్లి మండలం పోందుగుల చెక్ పోస్ట్ వద్ద అక్రమంగా డిసియం లారీలో తెలంగాణ మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 

దాచేపల్లి మండలం పోందుగుల చెక్ పోస్ట్ వద్ద అక్రమంగా డిసియం లారీలో తెలంగాణ మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ లాక్ డౌన్ ప్రకటించిన వెంటనే అక్రమంగా తరలిస్తున్న  మద్యం పట్టుకోవటం జరిగిందని గుంటూరు అడిషనల్ యస్పి ఆరీఫ్ అన్నారు . 

Video Top Stories