Asianet News TeluguAsianet News Telugu

మానవహక్కుల కమీషన్ కోసం.. న్యాయవాదుల ధర్నా...

ఆంధ్రప్రదేశ్ లో మానవహక్కులు మంట కలుస్తున్నాయని వెంటనే మానవ హక్కుల కమీషన్ ను ఏర్పాటు చేయాలని కోరుతూ  రాష్ట్ర న్యాయవాదుల నిరసన చేపట్టారు.

ఆంధ్రప్రదేశ్ లో మానవహక్కులు మంట కలుస్తున్నాయని వెంటనే మానవ హక్కుల కమీషన్ ను ఏర్పాటు చేయాలని కోరుతూ  రాష్ట్ర న్యాయవాదుల నిరసన చేపట్టారు. న్యాయవాద, పౌరహక్కుల సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనలో పెద్ద ఎత్తున న్యాయవాదులు పాల్గొన్నారు. 

Video Top Stories