Asianet News TeluguAsianet News Telugu

ఆటోను ఢీ కొట్టిన లారీ.. పదిమందికి గాయాలు...

విస్సన్నపేట మండలం చండ్రుపట్ల వాగు వద్ద రోడ్డు ప్రమాదం చండ్రుపట్ల వాగు వద్ద లారీ ఆటోను ఢీకొట్టింది. 

విస్సన్నపేట మండలం చండ్రుపట్ల వాగు వద్ద రోడ్డు ప్రమాదం చండ్రుపట్ల వాగు వద్ద లారీ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో వాగులోకి పడిపోయింది. ఈ సమయంలో ఆటోలో సుమారు పది మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు.  క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.