Asianet News TeluguAsianet News Telugu

కృష్ణాజిల్లాలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఏసీబీ అధికారులు దాడులు

సీనియర్ అసిస్టెంట్ తోట శోభనాద్రి  25,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా  పట్టుకున్న అధికారులు.

సీనియర్ అసిస్టెంట్ తోట శోభనాద్రి  25,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా  పట్టుకున్న అధికారులు .అటెండర్ బండ్ల సుధీర్ ని తిరిగి విధుల్లో చేర్చేందుకు లంచం అడగడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.