Asianet News TeluguAsianet News Telugu

తిరుమల ఘాట్ రోడ్ లో రోడ్డు దాటుతూ.. కెమెరాకు చిక్కిన ఏనుగుల గుంపు...

తిరుమల ఘాట్ రోడ్ లో ఓ దృశ్యం వెన్నులో ఒణుకు పుట్టించింది. నీటికోసం రోడ్డు దాటుతున్న ఏనుగుల గుంపును చూసిన టీటీడీ ఉద్యోగులు వీడియో తీశారు.

తిరుమల ఘాట్ రోడ్ లో ఓ దృశ్యం వెన్నులో ఒణుకు పుట్టించింది. నీటికోసం రోడ్డు దాటుతున్న ఏనుగుల గుంపును చూసిన టీటీడీ ఉద్యోగులు వీడియో తీశారు. చిన్నా, పెద్ద ఏనుగులు మొత్తం దాదాపు ఓ పది దాకా ఉన్న గుంపు రోడ్డు దాటి అడవిలోకి వెళ్లిపోయింది. కరోనాతో రెండు, మూడు 
నెలలుగా జనసంచారం లేకపోవడంతో వన్యప్రాణులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. అయితే జూన్ ఎనిమిది నుండి దేవాలయ తలుపులు తెరుచుకోనుండగా ఈ దృశ్యం కొంత అలజడిని కలిగించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Video Top Stories