Asianet News TeluguAsianet News Telugu

ఎట్టకేలకూ ఇంటికి.. ఇటలీ నుండి తిరిగి వచ్చిన తెలుగు విద్యార్థులు...

కరోనా కారణంగా ఇటలీలో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులు ఇండియాకు చేరుకున్నారు. 

కరోనా కారణంగా ఇటలీలో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులు ఇండియాకు చేరుకున్నారు. ఇటలీ నుండి ఢిల్లీ వచ్చిన 32 విద్యార్థులను బస్సులో రోడ్డు మార్గం ద్వారా పోలీసులు విశాఖపట్నం తరలిస్తున్నారు. వీరంతా విజయనగరం జిల్లా, పార్వతీపురంకు చెందినవారు.