Voter List
(Search results - 11)TelanganaDec 1, 2020, 1:33 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020: మాజీ ఎంపీ మల్లు రవి ఓటు గల్లంతు
ఆన్ లైన్ లో తమ ఓట్లు ఉన్నప్పటికీ కూడ ఫైనల్ ఓటరు జాబితాలో మాత్రం ఓట్లు లేకపోవడంతో ఓటర్లు షాక్ తిన్నారు. ఓటు వేసేందుకు ఉత్సాహంగా వచ్చిన ఓటర్లు ఓటరు జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో నిరుత్సాహనికి గురయ్యారు.
TelanganaNov 29, 2020, 4:45 PM IST
జీహెచ్ఎంసి ఎన్నికలు 2020: మీర్ పేట్ హౌసింగ్ బోర్డు కాలనీలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ప్రచారం
జీహెచ్ఎంసి ఎన్నికల్లో భాగంగా 4 వ డివిజన్ మీర్ పేట్ హౌసింగ్ బోర్డు కాలనీ లో కైలాస గిరి ఆర్చీ గేటు నుండి భారీ బైక్ ర్యాలీ ని ప్రారంభించిన మంత్రి .
TelanganaOct 1, 2020, 6:19 PM IST
ఎమ్మెల్సీ ఎన్నికల కోసం గ్రాడ్యుయేట్ ఓటర్ గా తన పేరును నమోదు చేసుకున్న మంత్రి కే తారకరామారావు
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకోసం ఓటర్ లిస్టులో పేరును మంత్రి కేటీఆర్ నమోదు చేసుకున్నారు.
NATIONALFeb 8, 2020, 10:52 AM IST
@ప్రజాస్వామ్యం: ఈ 110 ఏళ్ళ బామ్మ ఇస్తున్న మెసేజ్ సూపర్!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద వయస్కురాలైన ఓ 110 యేళ్ల బామ్మ ఈ సారి తన ఓటు హక్కును వినియోగించుకుంది.
TelanganaApr 12, 2019, 10:33 AM IST
శోభన కామినేని ఓటు గల్లంతు: ఇద్దరు సస్పెండ్
ఉపాసన కామినేని తల్లి శోభన కామినేని ఓట్లు గల్లంతైన ఘటనలో ఇద్దరిని జీహెచ్ఎంసీ సస్పెండ్ చేసింది. లోక్సభ ఎన్నికల్లో హాట్ టాపిక్గా మారింది. ఓటు వేసేందుకు వచ్చిన శోభనకు ఓటు లేదని అధికారులు చెప్పడంతో ఆమె అక్కడి నుంచి వెనుదిరిగారు.
Andhra PradeshFeb 8, 2019, 7:13 PM IST
రేపు గవర్నర్ తో వైఎస్ జగన్ భేటీ: ఓటర్ లిస్టు, ప్రమోషన్లపై ఫిర్యాదు
ఇదే అంశంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే కేంద్ర ఎన్నికల కమిషనర్ ను కలిశారు. ఓటర్ల జాబితాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల పేర్లు తొలగిస్తున్నారని అలాగే అనేక అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదు చేశారు.
Andhra PradeshFeb 4, 2019, 12:33 PM IST
ఆ ముగ్గురు వద్దు, 4 లక్షల ఓట్లు తీసేశారు: సీఈసీతో జగన్
ఏపీ రాష్ట్రంలో వైసీపీ సానుభూతిపరులుగా ఉన్న 4 లక్షల ఓట్లను తొలగించారని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఆరోపించారు. ఈ విషయమై ఆధారాలతో సహా కేంద్ర ఎన్నికల సంఘానికి అప్పగించామన్నారు. ఏపీలో బాబుకు అనుకూలంగా ఉన్న ముగ్గురు పోలీసు అధికారులను ఎన్నికల విధుల్లో కొనసాగించకూడదని కోరామన్నారు.
Andhra PradeshFeb 4, 2019, 11:44 AM IST
దొంగ ఓట్లపై సీఈసీకి జగన్ ఫిర్యాదు
కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ సోమవారం నాడు కలిశారు. ఏపీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓటరు జాబితాలో నకిలీ ఓటర్ల జాబితాలో అవకతవకలు, నకిలీ ఓట్లపై జగన్ ఫిర్యాదు చేశారు.Andhra PradeshFeb 2, 2019, 3:13 PM IST
ఏపీలో ఓటర్ల జాబితా వివాదం: ఢిల్లీకి వైఎస్ జగన్
ఈ నేపథ్యంలో సోమవారం ఈసీని కలిసి వైఎస్ జగన్ ఫిర్యాదు చెయ్యనున్నారు. దీంతో ఆదివారం సాయంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ బయలుదేరనున్నారు. ఢిల్లీ నుంచి మంగళవారం మళ్లీ హైదరాబాద్ చేరుకోనున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా చిత్తూరు వెళ్తారు. చిత్తూరులో పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తోంది.
TelanganaJan 25, 2019, 3:51 PM IST
నాంపల్లిలో మాజీ సీఈసీ ఓపీ రావత్కు ఓటు: దర్యాప్తుకు ఈసీ ఆదేశం
ఓటర్ల జాబితాలో ఎన్ని సవరణలు చేసినా ఇంకా తప్పులు దొర్లుతూనే వున్నాయి. ఎన్నికల సంఘం ఈ విషయంలో ఎన్ని చర్యలు తీసుకున్నా ఓటర్ల జాబితాపై ప్రజల్లో అపోహలు మాత్రం తొలగడం లేదు. తాజాగా హైదరాబాద్ నాంపల్లి ఓటర్ల జాబితాలోకి కేంద్ర మాజీ ఎన్నికల ప్రధానాధికారి పేరుతో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ పేరు కూడా చేరింది. దీనిపై తాము సీరియస్గా తీసుకున్నామని... ఈ తప్పిదానికి గల కారణాలపై దర్యాప్తుకు ఆదేశించినట్లు సీఈవొ రజత్ కుమార్ తెలిపారు.
NATIONALAug 30, 2018, 11:32 AM IST
ఓటర్ల జాబితాలో షిర్డి సాయి.. వ్యక్తి అరెస్ట్
ఓటర్ల జాబితాల్లో అవకతవకలు జరగడం కొత్తేమీ కాదు. ఒకరి ఫోటోకి