Vistara
(Search results - 11)businessDec 18, 2020, 4:31 PM IST
విమాన ప్రయాణికులకు విస్టారా ఎయిర్లైన్స్ గుడ్ న్యూస్.. టిక్కెట్లను ఇప్పుడు నేరుగా గూగుల్ లో..
ప్రయాణికులు ఇప్పుడు నేరుగా గూగుల్ సెర్చ్కు వెళ్లి విమాన సర్వీసుల కోసం టికెట్లను బుక్ చేసుకోవచ్చని విస్టారా శుక్రవారం తెలిపింది. ఈ సందర్భంగా విస్టారా ఎయిర్లైన్స్ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.
businessSep 18, 2020, 5:27 PM IST
ఇండియాలోనే మొట్టమొదటిసారి.. విమానంలో ప్రయాణించే వారికి ఫ్రీ వై-ఫై..
ప్రస్తుతం ఢీల్లీ నుంచి లండన్ కు నడుపుతున్న విమానాలలో వై-ఫై సేవలను అందిస్తున్నట్లు శుక్రవారం తెలిపింది. ఒక పత్రికా ప్రకటనలో ఎయిర్ లైన్స్"ప్రారంభ ఆఫర్ కింద వై-ఫై సర్వీస్ విస్టారా కస్టమర్లందరికీ పరిమిత కాలానికి ఉచితంగా లభిస్తుంది.
businessSep 2, 2020, 6:07 PM IST
పైలట్లకు జీతం లేకుండా సెలవు: విస్టారా కీలక నిర్ణయం..
విస్టారా ప్రతినిధి మూడు రోజుల పాటు జీతం లేకుండా మూడు రోజుల సెలవును (ఎల్డబ్ల్యుపి) ప్రవేశపెట్టినట్లు ధృవీకరించారు. జూన్ 30న, టాటా-సింగపూర్ ఎయిర్ లైన్స్ జాయింట్ వెంచర్ క్యారియర్ డిసెంబర్ వరకు తన 4,000 మంది ఉద్యోగులలో 40 శాతం మందికి 5-10 శాతం జీతం కోత ప్రకటించింది.
TechnologyMar 2, 2020, 3:02 PM IST
విమానాల్లో ఇక ఇన్ఫ్లైట్ వై-ఫై.. తొలి చాన్స్ విస్తారాకే!
కేంద్ర ప్రభుత్వం విమాన ప్రయాణికులకు తీపి కబురు అందించింది. విమానాల్లో ఇంటర్నెట్ సేవలను అందించేందుకు భారత విమానయాన శాఖ ఆమోదం తెలిపింది. ఈ సేవలను మొదటగా తమ బోయింగ్ 787-9 విమానంలో అందించనున్నట్లు విస్తారా సంస్థ తెలిపింది.NATIONALAug 31, 2019, 7:19 AM IST
విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం: ప్రయాణికుల్లో చిరంజీవి
ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన అరగంటకే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. సమస్యను గుర్తించిన పైలట్ వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి ముంబై విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
businessMar 3, 2019, 2:45 PM IST
ధరల సెగ ఉన్నా గోఎయిర్ డిస్కౌంట్ ఆఫర్
బడ్జెట్ ఎయిర్లైన్స్ సంస్థ గో ఎయిర్ విమాన టికెట్ల ధరలను తగ్గించింది. జాతీయ, అంతర్జాతీయ రూట్లలో విమాన టికెట్లను తగ్గింపు ధరల్లో ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించించింది. అన్ని చార్జీలు కలుపుకుని దేశీయ రూట్లలోరూ.1099, అంతర్జాతీయంగా రూ.4999 ప్రారంభ ధరలుగా ఆఫర్ చేస్తోంది. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్గా తీసుకొచ్చిన అవకాశం ఈ నెల నాలుగో తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
అలాగే ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా సెప్టెంబర్ ఒకటో తేదీ దాకా ప్రయాణించవచ్చు. పూర్తి వివరాలను గో ఎయిర్ వెబ్సైట్లో పొందుపర్చింది. కాగా ఒక పక్క భారీగా పెరిగి విమాన ఇంధన ధరలు, మరో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో విమాన ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ ధరల సంస్థ తక్కువ ధరల్లో టికెట్లను ఆఫర్ చేయడం గమనార్హం.
మరోవైపు గో ఎయిర్ ప్రత్యర్థి సంస్థ స్పైస్ జెట్ సంస్థ ఉడాన్ సేవలందించనున్నది. దీని ప్రకారం అన్ని ఫీజులు కలిపి టిక్కెట్ ధర రూ.2,293గా నమోదైంది. రీజినల్ కనెక్టివిటీ స్కామ్ - ఉడాన్ పథకాన్ని ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 15 వరకు పది నూతన ప్లయిట్లలో అమలు చేయనున్నది.
వీడని జెట్ ఎయిర్వేస్ కష్టాలు
జెట్ ఎయిర్వేస్ కష్టాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. తాజాగా జెట్ ఎయిర్వేస్ రద్దు చేసిన విమాన సర్వీసుల్లోని ప్రయాణికులను అనుమతించమని ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా, ప్రైవేట్ రంగంలోని విస్తారా ఎయిర్లైన్స్ స్పష్టం చేశాయి. సాధారణంగా విమాన సర్వీసులు రద్దయినప్పుడు టికెట్ బుక్ చేసుకున్న విమానయాన సంస్థలు.. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ఇతర విమానయాన సంస్థల సర్వీసులను ఉపయోగించుకుంటాయి.
నిధుల కొరతతో జెట్ ఎయిర్వేస్ సర్వీసుల రద్దు
జెట్ ఎయిర్వేస్ మాత్రం నిధుల కొరతతో పలు విమాన సర్వీసులను రద్దు చేయటంతో తాము ఈ వసతిని కల్పించలేమని ఎయిర్ ఇండియా తెలిపింది. జెట్ ఎయిర్వేస్, జెట్ లైట్ లిమిటెడ్లకు చెందిన ప్రయాణికులను తమ విమానాల్లో ప్రయాణాలకు అనుమతించేదీ లేదని, ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని ఎయిర్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని పేర్కొంది.
businessSep 3, 2018, 10:26 AM IST
businessSep 2, 2018, 2:00 PM IST
Jun 6, 2018, 12:27 PM IST
విమాన టికెట్లపై 75శాతం డిస్కౌంట్
ప్రముఖ ఎయిర్ లైన్స్ విస్తారా.. విమాన ప్రయాణికులకు
Dec 11, 2017, 10:14 AM IST
Dec 11, 2017, 2:48 AM IST