NATIONAL2, Oct 2018, 7:40 AM IST
NATIONAL1, Oct 2018, 3:38 PM IST
NATIONAL28, Sep 2018, 12:14 PM IST
Telangana12, Sep 2018, 4:30 PM IST
Telangana1, Sep 2018, 2:34 PM IST
NATIONAL31, Aug 2018, 6:41 PM IST
Telangana28, Aug 2018, 3:23 PM IST
Telangana28, Aug 2018, 2:56 PM IST
Telangana28, Aug 2018, 12:57 PM IST
Telangana28, Aug 2018, 10:22 AM IST
9, Jun 2018, 1:05 PM IST
ఆర్ఎస్ఎస్ నేతలను కాపాడడానికే నాపై కుట్రలు, ఇది ప్రధాని మోదీ వ్యూహరచన : వరవరరావు
ఆరెస్సెస్ నేతలను కాపాడడానికే తనపై అసత్య ప్రచారం, కుట్రలు జరుగుతున్నాయని విరసం నేత వరవరరావు అన్నారు. ఈ కుట్రలకు ప్రధాని మోదీ వ్యూహరచన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజాసంఘాల ఆద్వర్యంలో ఇవాళ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ప్రత్యేక సమావేశానికి వరవరరావుతో పాటు ప్రొఫెసర్ హరగోపాల్, చీకూడి ప్రభాకర్ హాజరయ్యారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ... మావోయిస్టు ఉద్యమాన్ని బలహీన ప్చడానికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి కుట్రలు పన్నుతున్నాయని అన్నారు. ప్రధాని మోదీ హత్యకు కుట్ర జరిపారన్న వార్తలు ఆదివాసీల కోసం పోరాటం చేస్తున్న వారిని టార్గెట్ చేయడానికేనని వరవరరావు వ్యాఖ్యానించారు.
15, Dec 2017, 4:58 PM IST